Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా పరువు నిలబెట్టుకుంది: విండీస్ టార్గెట్ 264

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2014 (19:17 IST)
టీమిండియా పరువు నిలబెట్టుకుంది. తొలి వన్డే పరాభవాన్ని మైండ్‌లో పెట్టుకుని టీమిండియా క్రికెటర్లు జాగ్రత్తగా ఆడారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 263 పరుగులు సాధించింది. తద్వారా విండీస్‌కు 264 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.  
 
ఓపెనర్లు ధావన్, రహానే విఫలమవడంతో రాయుడు విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఒక దశలో రాయుడు అవుట్ కావడంతో పరుగుల వేగానికి బ్రేక్ పడింది. ఆ సమయంలో కోహ్లీ, రైనా జట్టును ఆదుకున్నారు. 
 
కోహ్లీ (62), రైనా (62) అర్థ శతకాలు సాధించి.. స్కోరును పరిగెత్తించారు. కెప్టెన్ కూడా అర్థ సెంచరీ సాధించడంతో భారత్ 50 ఓవర్లలో 263 పరుగులు సాధించింది. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లతో రాణించగా, రవి రాంపాల్, బెన్, బ్రావో, సమీ చెరోవికెట్ సాధించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments