Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-7: తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. నేటికి వాయిదా!

Webdunia
బుధవారం, 28 మే 2014 (10:33 IST)

ఐపీఎల్-7లో మంగళవారం జరగాల్సిన తొలిక్వాలిఫయర్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. కింగ్స్‌ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి‌కూడా పడకుండా నిలిచిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షం కారణంగా ఈడెన్‌‌గార్డెన్స్ పిచ్ మొత్తం తడిసిముద్దయింది. దీంతో ఈ మ్యాచ్‌ను నేటికి వాయిదా వేశారు.

మంగళవారం ఆట సాధ్యం కాకపోవడంతో రిజర్వ్ డే అయిన బుధవారం నిర్వహిస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ నిర్వహిస్తామన్నారు. ఒకవేళ ఈ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments