Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ టూర్: అమ్మాయిలు గెలిచారు.. ధోనీ సేన ఏమౌతుందో?

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2014 (18:16 IST)
భారత క్రికెట్ జట్లు ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ధోనీ సేన దారుణ ప్రదర్శనలతో పరాజయాల బాటలో నడుస్తుండగా, మహిళల జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టుపై తొలి టెస్టులో 6 వికెట్ల తేడాతో గెలుపు నమోదు చేసింది. 
 
వామ్ స్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేయగా, భారత్ 114 పరుగులు నమోదు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 202 పరుగులు చేయగా... మిథాలీ సేన 4 వికెట్లు కోల్పోయి 181 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించింది. 
 
కెప్టెన్ మిథాలీరాజ్ (50 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్థసెంచరీ సాధించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించడం విశేషం. ఈ విజయాన్ని చూసైనా టీమిండియా మేల్ స్టార్లు ఓవల్‌లో చెలరేగితే బాగుంటుందని క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments