Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్ సరిహద్దుల్లో రైనా: సైనికులతో కలిసి భోజనం!

Webdunia
సోమవారం, 11 ఆగస్టు 2014 (13:27 IST)
భారత్-పాక్ సరిహద్దుల్లో సురేష్ రైనా హల్‌చల్ చేశారు. బార్డర్ వద్ద భారత సైనిక పోస్టును రైనా సందర్శించాడు. అంతేగాకుండా.. సైనికులతో కలిసి భోజనం కూడా చేశాడు. ఈ సందర్బంగా వారి పాకశాస్త్ర నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు. 
 
రైనా వారితో ముచ్చటిస్తూ, తన జీవితంలోని కొన్ని సంఘటనలను పంచుకోవడం విశేషం. నియంత్రణ రేఖ వద్ద భారత సైనిక పోస్టును రైనా సందర్శించాడని, ఆ పర్యటన ద్వారా భారత సైనికుల స్థైర్యం ఇనుమడిస్తుందని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ ఎన్ఎన్ జోషి పేర్కొన్నారు. సరిహద్దుల్లో భారత్ సైనికుల అప్రమత్తతను రైనా కొనియాడాడని తెలిపారు. 
 
కాగా, సురేశ్ రైనా కాశ్మీరీ పండిట్ల కుటుంబానికి చెందినవాడు. వీరిది కాశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా. అయితే, రైనా కుటుంబం యూపీకి వలస వెళ్ళింది. రైనా స్వరాష్ట్రం జమ్మూకాశ్మీర్ కు రంజీల్లో ప్రాతినిధ్యం వహించలేదు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments