Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్ పర్యటనకు టీమిండియా... ధోని బదులు కోహ్లీ కెప్టెన్సీ

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (18:05 IST)
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ బృందం శనివారం ఆసీస్ పర్యటనకు బయల్దేరింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 18 సభ్యుల టీమిండియా డిసెంబర్ 4వ తేదీన బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరుగనుంది. మహేంద్ర సింగ్ ధోనికి కుడి చేతి బొటన వ్రేలికి గాయం కావడంతో అతను ఈ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో టీమిండియా బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించారు.
 
తొలిసారి టెస్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈ సిరీస్ ను తప్పకుండా గెలుస్తామనే ధీమానూ వ్యక్తం చేశాడు. అయితే భార్యకు ఆరోగ్యం బాగాలేనందున ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న కోచ్ డంకన్ ఫ్లెచర్ నేరుగా ఆస్ట్రేలియాలో జట్టుతో కలుస్తారు.
 
కాగా ఈ టెస్టు మ్యాచ్‌లలో డిసెంబర్ 4-8, తొలి టెస్టు(బ్రిస్బేన్), డిసెంబర్ 12-16న రెండో టెస్టు (అడిలైడ్) డిసెంబర్26-30, మూడో టెస్టు(మెల్ బోర్న్) జనవరి 3-7, నాల్గో టెస్టు(సిడ్నీ)

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments