Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో వన్డే సిరీస్ : మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం!

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (17:58 IST)
శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్య మివ్వనుంది. వెస్టిండీస్ జట్టు టూర్ మధ్యలో వైదొలగడంతో ఆ లోటును భర్తీ చేసుకోవడానికి బీసీసీఐ శ్రీలంకతో వన్డే సిరీస్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ఖరారు చేసింది. నవంబర్ 2న కటక్ వన్డేతో ఈ సిరీస్ ఆరంభమవుతుంది. ఈ 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నవంబర్ 9న జరిగే మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
 
వాస్తవానికి హైదరాబాదులో విండీస్‌తో టెస్టు జరగాల్సి ఉంది. టూర్ రద్దవడంతో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఊరట కలిగించేలా బీసీసీఐ ఓ వన్డేను కేటాయించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments