Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐకి విండీస్ సిరీస్‌తో తలనొప్పి: నష్టాలు తప్పవట!

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (14:46 IST)
వెస్టిండీస్ అర్థాంతరంగా టీమిండియాతో కుదుర్చుకున్న ఐదు వన్డేల సిరీస్‌ నుంచి నిష్క్రమించడం ద్వారా బీసీసీఐకి తలనొప్పి తప్పట్లేదు. వెస్టిండీస్ సిరీస్‌ నుంచి మధ్యలోనే నిష్క్రమించడం ద్వారా బీసీసీఐ బోర్డుకు నష్టాలను తెచ్చిపెట్టిందని కార్యదర్శి సంజయ్ పటేల్ చెబుతున్నారు. 
 
భారత్ టూర్‌ను వెస్టిండీస్ ఆటగాళ్లు అనూహ్యంగా ఉపసంహరించుకోవడంవల్లే భారీ నష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు. విండీస్ బోర్డుపై దావావేసి ఐసీసీతో చర్చించి ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకుంటామని సంజయ్ పటేల్ వెల్లడించారు. చివరికి భారత్‌తో సిరీస్ ఆడేందుకు తక్కువ సమయంలో శ్రీలంక బోర్డుతో మాట్లాడి ఒప్పించామని పటేల్ చెప్పుకొచ్చారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments