Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా శాకాహారులు.. సాత్వికాహారం లేక కష్టాలు!!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (12:38 IST)
ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా వెజ్‌తో కష్టాలు తప్పట్లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాలో ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా శాకాహారులు. పాపం, బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా వారిద్దరూ ఇబ్బందికి గురయ్యారు. మూడో రోజు ఆట సందర్భంగా లంచ్‌కు వెళితే అక్కడ వారు కోరుకున్న వెజ్ ఆహారం ఏమాత్రం కనిపించట్లేదు. వాటి స్థానంలో మసాలా దట్టించిన మాంసాహార వంటకాలు దర్శనమిచ్చాయి. దీంతో, వారిద్దరూ మైదానం వెలుపల ఓ రెస్టారెంట్లో కడుపు నింపుకున్నారు. 
 
ఇషాంత్, రైనాతో పాటు కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రి కూడా శాకాహారం కోసం అలమటించిపోయాడట. ఇదిలావుంటే, ఆటగాళ్లు, కోచింగ్ డైరక్టర్ మైదానం వీడడంతో వారి వెంటే ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులు కూడా వెళ్లడం గమనార్హం. బుకీలతో ఆటగాళ్ల సంబంధాలపై ఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టిన కారణంగానే, అధికారులు ఆటగాళ్లతో పాటు రెస్టారెంటుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments