Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే సిరీస్ : నేడు భారత్ - వెస్టిండీస్ నాలుగో వన్డే!

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (09:55 IST)
ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లూ  ఒక్కో మ్యాచ్ గెలవగా, తుఫాను కారణంగా విశాఖలో జరగాల్సిన మూడో వన్డే మ్యాచ్ రద్దు అయిన విషయం తెల్సిందే. దీంతో శుక్రవారం ధర్మశాల వేదికగా జరిగే నాలుగో వన్డే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. 
 
సీరిస్‌ను కైవసం చేసుకోవాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌గా మారిన ధర్మశాల వన్డేలో టీమిండియా చెమటోడ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు తొలి వన్డేలో అద్భుతంగా రాణించి, రెండో వన్డేలో చతికిలబడ్డ విండీస్ జట్టు కూడా నేటి వన్డేలో పుంజుకుని సిరీస్‌లో ముందంజ వేసేందుకు యత్నిస్తోంది. ఇక ధర్మశాల బౌన్సీ పిచ్‌పై ఎవరు ఆధిక్యం సాధిస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments