Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ : టైటిల్‌పై కన్నేసిన భారత్

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:51 IST)
ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డే సిరీస్‌పై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కన్నేశాడు. మొత్తం ఐదు వన్డే మ్యాచ్‌లో సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు పూర్తయ్యాయి. వీటిలో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండు, మూడు వన్డే మ్యాచ్‌లలో టీమిండియా విజయభేరీ మోగించింది. దీంతో వన్డే సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
తాజాగా, మంగళవారం జరిగే నాలుగో వన్డేలోనూ గెలుపొంది మరో మ్యాచ్ మిగిలివుండగానే టైటిల్ విజేతగా నిలవాలని ధోనీ కలలుగంటున్నారు. ఇందుకు అనుగుణంగా సహచరులను సమాయత్తం చేస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ధోనీసేన వరుస విజయాలతో సమరోత్సాహంతో ఉంది. కాగా ఇంగ్లండ్కు ఈ మ్యాచ్ చావోరేవో లాంటింది. సిరీస్ గెలిచి అవకాశాల్లేని ఇంగ్లీష్‌మెన్ కనీసం సమం చేసి గౌరవం దక్కించుకోవాలంటే  చివరి రెండు వన్డేల్లో గెలిచితీరాలి. ధోనీసేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. కుక్ సేన ఒత్తిడిలో ఉంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments