Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికవుతానని అనుకోలేదు!: మిథాలీ

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (11:04 IST)
అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారానికి తాను ఎంపికవుతానని అస్సలు అనుకోలేదని భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి పద్మశ్రీ అవార్డు రేసులో విరాట్ కోహ్లీ లాంటి మంచి ఆటగాళ్లు కూడా ఉండడంతో తనను ఎంపిక చేస్తారనుకోలేదని చెప్పింది.
 
‘ఈ అవార్డుకు కోహ్లీ కూడా రేసులో ఉండడంతో నేను ఆశలు వదులుకున్నా. సాధారణంగా మాకంటే పురుషుల క్రికెట్‌కే ఎప్పుడూ ప్రాధాన్యమిస్తారు. కానీ అనూహ్యంగా అవార్డు వరించినందుకు ఆశ్చర్యంలో మునిగిపోయా. యువత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఈ అవార్డులు ప్రేరేపిస్తాయి' అని మిథాలీ తెలిపింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments