Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్ వన్డే : భారత్ 153 ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ 154 రన్స్

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (11:56 IST)
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్‌ క్రికెట్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తన ప్రత్యర్థి ముంగిట 154 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, ఫిన్‌లు భారత నడ్డివిరిచారు. వీరిద్దరు కలిసి తొమ్మిది వికెట్లు తీయగా, అలీ ఒక వికెట్ తీశాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బ్యాట్స్‌మెన్లు సమిష్టిగా విఫలం కావడంతో భారత్ కేవలం 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బ్యాట్స్‌మెన్లలో రెహానే 33, ధవాన్ 1, రాయుడు 23, విరాట్ కోహ్లీ 4, సురేష్ రైనా 1, ధోనీ 34, స్టువర్ట్ బిన్నీ 44, ఏఆర్ పటేల్ 0, భువనేశ్వర్ కుమార్ 5, షమీ 1 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో మరో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 150 పరుగులైనా చేయగలిగింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments