Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో టెస్టుకు సిద్ధమైన ధోనీ : కోహ్లీ బాటలో నడుస్తాం!

Webdunia
మంగళవారం, 16 డిశెంబరు 2014 (16:12 IST)
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే టెస్ట్ మ్యాచ్‌కు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధమయ్యాడు. గాయం కారణంగా ఆసీస్తో తొలి టెస్టుకు దూరమైన ధోనీ.. బుధవారం నుంచి జరిగే రెండో టెస్టుకు జట్టుకు సారథ్యం వహించనున్నాడు. 
 
కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్ తొలి టెస్టులో ఓటమి చవిచూసినా పోరాటపటిమతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భారత్ ఆటతీరును ధోనీ ప్రశంసించాడు. ఈ సిరీస్లో దూకుడైన క్రికెట్ ఆడుతామని ధోనీ చెప్పాడు. ముఖ్యంగా తొలి టెస్టులో విరాట్ కోహ్లీ చూపిన మార్గంలో నడుస్తామని ప్రకటించారు. 
 
మరోవైపు సిడ్నీ‌లో సాయుధ బందీల దుశ్చర్యలతో సిడ్నీలో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు భారీ భద్రత కల్పించారు. స్టేడియం లోపల, వెలుపల పెద్ద ఎత్తున బలగాలను మోహరించినట్టు అధికారులు చెప్పారు. ఆగంతకుడు సిడ్నీలోని ఓ కేఫ్లో బందీలుగా నిర్బంధించిన సంగతి తెలిసిందే. కమెండో ఆపరేషన్ చేపట్టి బందీలు రక్షించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments