Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాంఫ్టన్ టెస్ట్ : బ్యాలెన్స్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

Webdunia
సోమవారం, 28 జులై 2014 (10:13 IST)
సౌతాంప్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఆ జట్టు కెప్టెన్ కుక్ (95), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బ్యాలెన్స్ (104 నాటౌట్) సెంచరీతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 
 
వరుసగా బ్యాటింగ్ వైఫల్యాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ ఈ మ్యాచ్‌తో సత్తా చాటాడు. 95 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 55 పరుగుల వద్ద ఓపెనర్ రాబ్సన్ (26) ఔటైనప్పటికీ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ తడబడకుండా స్కోరు పెంచారు. అనంతరం బ్యాలెన్స్ (104 నాటౌట్), బెల్ (16 నాటౌట్) సమయోచితంగా ఆడి మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. భారత బౌలర్లలో జడేజా, షమీలకు చెరో వికెట్ దక్కింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments