Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్?

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (13:00 IST)
భారత క్రికెట్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో జరిగే పర్యటన తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
అయితే, సెహ్వాగ్ ఎంపిక త్వరలో జరగనున్న దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ‌లో ప్రదర్శించే ఆటతీరుపై అతనిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీలో గనుక సెహ్వాగ్ తన బ్యాట్‌ను ఝుళిపిస్తే... అతని ఎంపిక ఖాయమని బోర్డు వర్గాలు అంటున్నాయి. 
 
సెహ్వాగ్ ప్రస్తుత ఫామ్ ఎలా ఉందో తెలుసుకోవడానికే అతనిని నార్త్ జోన్ టీంలో ఎంపిక చేశారని బోర్డు ఉన్నతాధికారులు అంటున్నారు. వరుస బ్యాటింగ్ వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్ ఆఖరిగా 2013 లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments