Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవీంద్ర జడేజా ఎపిసోడ్ : బీసీసీఐ న్యాయ పోరాటం!

Webdunia
గురువారం, 31 జులై 2014 (10:18 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకు మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) న్యాయపోరాటానికి సిద్ధమైంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ అండర్సన్‌తో జడేజాకు తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాదంలో జడేజాకు మ్యాచ్‌ రెఫరీ డేవిడ్‌ బూన్‌ లెవల్‌-1 తప్పిదం కింద మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. 
 
ఈ తీర్పుపై జ్యుడీషియల్‌ కమిషనర్‌ గోర్డాన్‌ లెవిస్‌కు బీసీసీఐ అప్పీల్‌ చేసుకుంది. ఇండియన్ టీం కెప్టెన్‌ ధోనీ కూడా జడేజాకు విధించిన జరిమానాపై బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అండర్సన్‌పై విచారణ జరిగే ఆగస్టు ఒకటో తేదీనే జడేజా అప్పీలుపై కూడా విచారణ జరుగుతుందని ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments