Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ టూర్ రద్దు : వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ అల్టిమేటం!

Webdunia
శనివారం, 24 జనవరి 2015 (17:26 IST)
భారత్ టూర్‌ను అర్థాంతరంగా ముగించుకున్న వెస్టిండిస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ అల్టిమేటం జారీ చేశారు. గతేడాది టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చిన కరీబియన్ టీమ్ మధ్యలోనే వెళ్లిపోయింది. దాంతో, ఆగ్రహించిన బీసీసీఐ, వెస్టిండిస్ జట్టుకు అల్టిమేటం జారీ చేసింది. 
 
సిరీస్ అర్థాంతరంగా రద్దయిన నేపథ్యంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్న బీసీసీఐ, నష్టపరిహారాన్ని డిమాండ్ చేసింది. తాజాగా మరోమారు ఈ విషయంపై వెస్టిండిస్ బోర్డుకు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ, తనకు జరిగిన నష్టానికి గాను 41.97 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments