Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో వన్డే సిరీస్ వేదికలు - టీమిండియా ఖరారు : ధోనీకి రెస్ట్!

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:27 IST)
వెస్టిండీస్ పర్యటన అర్థాంతరంగా ముగియడంతో దాని స్థానంలో శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందుకోసం వేదికలతోపాటు.. జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం ఖరారు చేసింది. ఆ ప్రకారంగా లంకతో జరిగే వన్డే సిరీస్‌‌లో భాగంగా తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్ ధోనీకి ఈ మూడు మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పించారు. 
 
ఈ మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. తొలి మూడు వన్డేలకు ఎంపికైన ఆటగాళ్లు వీరే... కోహ్లీ (కెప్టెన్), ధావన్, రహానే, సురేష్ రైనా, అంబటి రాయుడు, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, వరుణ్ అరోన్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.
 
అలాగే, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ల కోసం వేదికలను కూడా ఖరారు చేసింది. ఆ ప్రకారంగా కటక్, హైదరాబాద్, రాంచీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో వన్డే మ్యాచ్‌లను నిర్వహిస్తారు 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments