Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్‌ రూ.258కోట్లు నష్టపరిహారం చెల్లించాలి: బీసీసీఐ

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (13:46 IST)
భారత్‌లో ఇటీవల టూర్‌ను మధ్యంతరంగానే ముగించడంపై దావా వేయకుండా ఉండాలంటే విండీస్ బోర్డు రూ.258 కోట్ల నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ.. బీసీసీఐ తెలిపింది. భారత పర్యటన నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం ద్వారా తమకు ఎంతో నష్టం వాటిల్లిందని బీసీసీఐ తెలిపింది. 
 
ప్రసార హక్కుల అంశంలో తాము భారీగా నష్టపోయామని బీసీసీఐ పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డుకు లేఖ రాశామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. 15 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించకుంటే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని లేఖలో పేర్కొన్నట్టు పటేల్ తెలిపారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments