Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాను ఢీకొట్టడం అంత సులభం కాదు : శ్రీలంక కెప్టెన్

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (12:44 IST)
సొంతగడ్డపై భారత్ క్రికెట్ జట్టుతో తలపడటం అంత తేలిక కాదని శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ ఏంజెంలో మాథ్యూస్ వెల్లడించారు. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టు భారత్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా మాథ్యూస్ మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో జరగనున్న సిరీస్ విషయంలో తాము అయిష్టతతో ఉన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చాడు. 
 
కాకపోతే, సిరీస్‌కు తాము సన్నద్ధం కాలేదనేదే తమ అభ్యంతరమన్నాడు. పైపెచ్చు భారత్‌ను వారి సొంతగడ్డపై ఢీకొనడం అంత సులువు కాదని... పూర్తి స్థాయిలో సన్నద్ధమైతేనే టీమిండియాను ఢీకొనగలమని తెలిపాడు. పాకిస్థాన్ సిరీస్ తర్వాత తమకు రెండు నెలల విరామం దొరికిందని... పది రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత ఫిట్నెస్ కార్యక్రమాన్ని ఆరంభించామని... ఇంతలోనే కథ మలుపు తిరిగడంతో భారత్‌కు రావాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని తాము సానుకూలంగా స్వీకరిస్తామని తెలిపాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments