Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ జరుగుతున్న మాట నిజమే!: గిల్

Webdunia
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్న మాట నిజమేనని డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒకవైపు ఐపీఎల్ టోర్నీ కొనసాగుతుండగానే క్రీడాకారులు మ్యాచ్ ఫిక్సింగ్‌పై చర్చించడం ఎంతో ఆశ్చర్యం కలిగిచిందని గిల్ అన్నాడు.

అయితే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు స్పష్టంగా తన దృష్టికి రాలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పాలంటే మీకు ఆధారాలు చూపాలి. అయితే నా వద్ద అటువంటి ఆధారాలేమీ లేవు. మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయంటూ చెలరేగిన ఊహాగానాలు, పుకార్ల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని గిల్ క్రిస్ట్ వెల్లడించాడు.

ఇంకా చెప్పాలంటే, ఐపీఎల్‌లో క్రీడాకారులను కలవడం మ్యాచ్ ఫిక్సర్లకు ఎంతో సులువైన పనిగా మారుతుందని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంకా ఐపీఎల్ టోర్నీ మ్యాచ్ ఫిక్సర్లకు ఎంతో సులువైన లక్ష్యంగా మారిందని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.

పటిష్టమైన నిఘాతోనే క్రికెట్‌లో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ‘ది డైలీ టెలిగ్రాఫ్’ పత్రికతో మాట్లాడుతూ గిల్‌క్రిస్ట్ అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్న విషయం ఎంతో ఆందోళన కలిగించే విషయమని గిల్ చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments