Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2024 : యుజువేంద్ర చావల్ అరుదైన ఘనత

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (09:29 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‌లో భారతీయ క్రికెటర్ యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ వికెట్ తీయడం ద్వారా చాహల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓవరాల్‌గా చాహల్ 11వ ఆటగాడిగా నిలిచాడు. 
 
ఇక ఈ జాబితాలో టాప్-10 స్థానాల్లో బ్రావో 625 వికెట్లు, రషీద్ ఖాన్ 572, సునీల్ నరైన్ 549, ఇమ్రాన్ తాహీర్ 502, షకీబల్ హాసన్ 482, ఆండ్రీ రస్సెల్ 443, అబ్దుల్ రియాజ్ 413, లసిత్ మలింగా 390, తన్వీర్ 389, క్రిస్ జోర్డాన్ 368 వికెట్లు చొప్పున తీశారు. 
 
ఇక పొట్టి ఫార్మెట్‌లో ఎపుడు స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకోవడం యజువేంద్ర చాహల్ ప్రత్యేకత. ఇటీవలే ఐపీఎల్ 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా చరిత్రకెక్కాడు. అలాగే, వచ్చే నెలలో జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

తర్వాతి కథనం
Show comments