Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2024 : యుజువేంద్ర చావల్ అరుదైన ఘనత

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (09:29 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‌లో భారతీయ క్రికెటర్ యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ వికెట్ తీయడం ద్వారా చాహల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓవరాల్‌గా చాహల్ 11వ ఆటగాడిగా నిలిచాడు. 
 
ఇక ఈ జాబితాలో టాప్-10 స్థానాల్లో బ్రావో 625 వికెట్లు, రషీద్ ఖాన్ 572, సునీల్ నరైన్ 549, ఇమ్రాన్ తాహీర్ 502, షకీబల్ హాసన్ 482, ఆండ్రీ రస్సెల్ 443, అబ్దుల్ రియాజ్ 413, లసిత్ మలింగా 390, తన్వీర్ 389, క్రిస్ జోర్డాన్ 368 వికెట్లు చొప్పున తీశారు. 
 
ఇక పొట్టి ఫార్మెట్‌లో ఎపుడు స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకోవడం యజువేంద్ర చాహల్ ప్రత్యేకత. ఇటీవలే ఐపీఎల్ 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా చరిత్రకెక్కాడు. అలాగే, వచ్చే నెలలో జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

తర్వాతి కథనం
Show comments