Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్ సింగ్ టీ-20ల్లో ఆడబోతున్నాడోచ్!

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (12:46 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ-20లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు యువరాజ్ సింగ్‌తో గ్లోబల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.


ఇటీవల భారత క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ ముంబైలో కన్నీటితో వీడ్కోలు తెలిపాడు. బాగా ఆలోచించాకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించాడు. ఆపై బీసీసీఐకి కూడా యువరాజ్ సింగ్ లేఖ కూడా సమర్పించాడు. 
 
ఈ లేఖలో టీ-20 సిరీస్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. అయితే బీసీసీఐ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ టీ-20 సీజన్‌లో ఆడేందుకు యువరాజ్ సింగ్‌కు ఒప్పందం కుదిరింది. 
 
కెనడాలో జరుగనున్న గ్లోబల్ టీ-20 సిరీస్‌లో టొరాంటో నేషనల్స్ జట్టు కోసం యువరాజ్ సింగ్ ఆడనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఆరు జట్లు కలిగిన ఈ సిరీస్‌లో ఒక్కో జట్టులో నలుగురు కెనడా క్రికెటర్లు పాల్గొంటారు. ఈ రెండో సీజన్ 25వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

తర్వాతి కథనం
Show comments