Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-9లో వందో మ్యాచ్ ఆడిన డ్వేన్ బ్రావో: 24.51 సగటుతో 1054 రన్స్

Webdunia
శనివారం, 7 మే 2016 (17:45 IST)
ఐపీఎల్‌-9 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ లయన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో తన వందో మ్యాచ్‌ను ఆడాడు. ప్రస్తుతం సీజన్‌లో నూతన ఫ్రాంఛైజీ గుజరాత్‌ లయన్స్‌ తరపున బ్రావో ఆడుతున్నాడు. లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం జరిగిన మ్యాచ్‌ను కలుపుకుంటే ఇప్పటివరకు 300 ట్వంటీ-20 మ్యాచ్‌లను బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్ నిర్వహించింది.
 
గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి బ్రావో అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రతిభను కనబరుస్తున్నాడు. కెరీర్‌లో 61 అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో ఆడిన బ్రావో 24.51 సగటుతో 1054 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో బ్రావో సాధించిన సగటు కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రావో ప్రాతినిధ్యం వహించాడు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments