Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్య జనాభా పెరగవచ్చు.. క్రీడలు ఆడకపోతే గోవిందా: సచిన్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెరుగుతున్న జనాభాపై ఆందోళన వ్యక్తం చేశారు. అదీ కూడా దేశంలో పెరుగుతున్న జనాభా కాస్త అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. శారీరక వ్యాయామాలు లేకుండా, క్రీడల్లో పాల్గొనకుండా దే

Webdunia
బుధవారం, 19 జులై 2017 (10:15 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెరుగుతున్న జనాభాపై ఆందోళన వ్యక్తం చేశారు. అదీ కూడా దేశంలో పెరుగుతున్న జనాభా కాస్త అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. శారీరక వ్యాయామాలు లేకుండా, క్రీడల్లో పాల్గొనకుండా దేశంలో అనారోగ్య జనాభాను పెంచవద్దని యువతకు సూచించాడు.
 
పెరుగుతున్న జనాభా అనారోగ్యం నుంచి గట్టెక్కాలంటే.. క్రీడల్లో పాల్గొనాలన్నారు. అనారోగ్యాల కారణంగా 2020 వరకు మన దేశం చాలా చిన్నగా మారిపోవచ్చని అన్నాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడ ఆడుతూ ఉండాలని చెప్పాడు.
 
స్థూలకాయం విషయంలో మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాడు. ఆటలు లేకుండా తాను ఒక్క క్షణం కూడా ఉండలేనని... క్రీడలు తనకు ఆక్సిజన్ లాంటి వని సచిన్ చెప్పాడు. క్రీడలను చాలామంది  ప్రొఫెషనల్‌గా చూడటాన్ని మానేయాలని పిలుపునిచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Anchor Swetcha: యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి.. పూర్ణచందర్ భార్య ఏమంటుందంటే?

అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు నాన్న.. వాట్సాప్ మెసేజ్.. ఆపై పురుగుల మందు తాగి?

Pawan Kalyan: ఆస్కార్స్ క్లాసెస్ ఆఫ్ 2025లో కమల్.. అభినందించిన పవన్

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

తర్వాతి కథనం
Show comments