Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లను నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలి : యోగీశ్వర్ దత్

కాశ్మీర్‌లో దేశ సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలని భారత కుస్తీ యోధుడు, ఒలింపిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ ఉప ఎన్నికల బందోబస్తు

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (08:36 IST)
కాశ్మీర్‌లో దేశ సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలని భారత కుస్తీ యోధుడు, ఒలింపిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ ఉప ఎన్నికల బందోబస్తు కోసం వెళ్లిన సైనికుల పట్ల కొంతమంది కాశ్మీర్ యువత దుర్మార్గంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై యోగీశ్వర్ ఈ వ్యాఖ్య చేశారు. అసాంఘిక శక్తుల అదుపు చేయడానికి సైనిక దళాలకు పూర్తి అధికారాలు ఇవ్వాలని అన్నారు. 
 
అలాగే, క్రికెటర్ గౌతం గంభీర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. స్వాతంత్ర్యం కావాలనుకునేవారు దేశం వీడి వెళ్లిపోవాలనీ, కాశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమంటూ ఇటీవల ట్వీట్ చేశారు. కాగా, సైనికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన కాశ్మీర్ యువత పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments