Webdunia - Bharat's app for daily news and videos

Install App

1983 ప్రపంచ కప్ హీరో యశ్‌పాల్ శర్మ మృతి

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (12:12 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ సోమవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఈయనకు వయసు 66 యేళ్లు. క‌పిల్‌దేవ్ సార‌థ్యంలో 1983లో క్రికెట్ వర‌ల్డ్ క‌ప్ గెలిచిన జ‌ట్టులో య‌శ్‌పాల్ స‌భ్యుడిగా ఉన్నాడు. 
 
83 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడిన జట్టు స‌భ్యుల్లో మ‌ర‌ణించిన తొలి క్రికెట‌ర్ య‌శ్‌పాల్ శ‌ర్మ కావ‌డం విషాదక‌రం. అంతేకాకుండా యశ్‌పాల్ శర్మ భారత జట్టు తరపున 37 వ‌న్డేలు, 42 టెస్టులు ఆడాడు. 
 
1979 నుంచి 83 మ‌ధ్యకాలంలో మిడిల్ ఆర్డ‌ర్‌లో ఇండియా టీమ్‌కు కీల‌క ప్లేయ‌ర్‌గా య‌శ్‌పాల్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. మంచి ఫీల్డ‌ర్ కూడా. కొన్నేళ్ల పాటు ఆయ‌న జాతీయ సెలెక్ట‌ర్‌గా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments