Webdunia - Bharat's app for daily news and videos

Install App

యశస్వి యాదవ్ అరుదైన రికార్డు.. భారత నాలుగో క్రికెటర్‌గా...

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (16:36 IST)
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ పోటీల్లో భాగంగా టీ20ల్లో అత్యంత వేగంగా 3 వేల పరుగులు చేసిన నాలుగో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. 23 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ కేవలం 102 ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు చేశాడు. 
 
ఈ జాబితాలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ కేవలం 90 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత రుతురాజా గైక్వాడ్ (91), కేఎల్ రాహుల్ (93)లు ఉన్నారు. జైశ్వాల్ నాలుగో స్థానంలో ఉంటే గిల్ (103) ఐదో స్థానంలో ఉన్నాడు. 
 
కాగా, బుధవారం బరస్పరా క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో జైశ్వాల్ 29 రన్స్ చేయడంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌‍లో రాజస్థాన్ ఓటమిపాలైంది. కేకేఆర్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments