యశస్వి యాదవ్ అరుదైన రికార్డు.. భారత నాలుగో క్రికెటర్‌గా...

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (16:36 IST)
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ పోటీల్లో భాగంగా టీ20ల్లో అత్యంత వేగంగా 3 వేల పరుగులు చేసిన నాలుగో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. 23 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ కేవలం 102 ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు చేశాడు. 
 
ఈ జాబితాలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ కేవలం 90 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత రుతురాజా గైక్వాడ్ (91), కేఎల్ రాహుల్ (93)లు ఉన్నారు. జైశ్వాల్ నాలుగో స్థానంలో ఉంటే గిల్ (103) ఐదో స్థానంలో ఉన్నాడు. 
 
కాగా, బుధవారం బరస్పరా క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో జైశ్వాల్ 29 రన్స్ చేయడంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌‍లో రాజస్థాన్ ఓటమిపాలైంది. కేకేఆర్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏఐఎంఐఎం పోటీ చేయదు: అసదుద్దీన్ ఓవైసీ

AP: ధర్మవరంలో ఇద్దరు స్లీపర్ ఉగ్రవాదుల అరెస్ట్

Amritsar: పంజాబ్‌లో గరీబ్‌రథ్ రైలులో అగ్ని ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు (video)

Varma: చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా: పిఠాపురం వర్మ (video)

Pawan Kalyan: మనం కోరుకుంటే మార్పు జరగదు.. మనం దాని కోసం పనిచేసినప్పుడే మార్పు వస్తుంది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

తర్వాతి కథనం
Show comments