Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక చెడు రోజు.. ఒక చెత్త సెషన్ మా కొంప ముంచింది : రవిశాస్త్రి

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (16:59 IST)
ఇటీవల ముగిసిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఒక చెడు రోజు.. ఒక చెత్త సెషన్ మాకు శాపంగా మారింది. ఇదే తమకు అతి  పెద్ద పరాభవం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
టీమిండియాకు మళ్లీ ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ క్రికెట్ కప్‌లో లీగ్‌ దశలో కేవలం ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయినా టాప్‌లో నిలిచాం. కానీ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పోరాడి ఓడిపోయాం. కేవలం 30 నిమిషాల ఆటే మమ్మల్ని వెనక్కి నెట్టిందన్నారు. 
 
నా గత రెండేళ్ళ కోచింగ్‌ కెరీర్‌లో అది పెద్ద పరాభవం. ఒక చెడు రోజు, ఒక చెత్త సెషన్‌ మాకు శాపంగా మారింది అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. 'తదపరి రెండేళ్లలో రెండు ఐసీసీ టోర్నమెంట్‌లు ఉన్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్‌షిప్‌ మొదలైంది. 2021లో టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ రెండింటికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ మేరకు సన్నద్ధం కావడమే నా ముందున్న లక్ష్యమని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

Chandrababu: రైతన్నల కష్టమే అమరావతి- ఏపీ చరిత్రలో ఒక స్వర్ణ దినం -చంద్రబాబు (video)

అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోడి (video)

2011లో జరిగిన పెళ్లి.. వరుడికి గిఫ్టుగా హెలికాప్టర్.. 30వేల మంది అతిథులు

పవన్ కళ్యాణ్‌కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నతో మాట్లాడినా లింకులు పెట్టేస్తున్నారు.. రెండో పెళ్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు... జాను వీడియో

అనిరుధ్ సంగీతానికి అభిమాని అయిపోయా : విజయ్ దేవరకొండ

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

తర్వాతి కథనం
Show comments