Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే వరల్డ్ కప్: భారత్‌తో యూఏఈ మ్యాచ్.. తొలి వికెట్ డౌన్!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:40 IST)
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పెర్త్ వేదికగా శనివారం భారత్‌-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. యూఏఈ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. యుఏఈ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది.

భారత బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్‌లో యుఏఈ ఓపెనర్ బెరెంజర్‌ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అమ్జద్ అలీ 2, కృష్ణ చంద్రన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
తాజా ప్రపంచకప్‌లో ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడగా, భారత్‌ ఆడిన రెండింటిలో విజయం సాధించింది. యూఏఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాన్ని చవిచూసింది. రెండు విజయాలతో మంచి ఊపు మీదున్న ఇండియా తాజా మ్యాచ్‌లో యూఏఈపై కూడా గెలిచి హ్యట్రిక్ గెలుపును నమోదు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments