Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ..!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:19 IST)
ప్రపంచ కప్‌లో భాగంగా పూల్-బీలో భారత్‌-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌‌లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తాజా ప్రపంచకప్‌లో ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడగా, భారత్‌ ఆడిన రెండింటిలో విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు‌లో శిఖర్‌దావన్, రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, రహానే, రైనా, మహేంద్రసింగ్ ధోనీ, జడేజా, అశ్విన్, భువనేశ్వర్‌కుమార్, ఉమేశ్‌యాదవ్, మోహిత్‌శర్మ ఉన్నారు. 
 
యూఏఈ జట్టు‌లో అంజద్ అలీ, బెరెంజర్, కృష్ణాచంద్రన్, ఖుర్రంఖాన్, పాటిల్, అన్వర్, రోహన్ ముస్తఫా, అంజద్ జావేద్, మహ్మద్ నవీద్, తాకీర్, గురుగేలు ఉన్నారు. యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో జింబాబ్వేపై 285 పరుగులు, ఐర్లాండ్‌పై 278 పరుగులు చేసింది. కాగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు వరుస మ్యాచ్‌ల్లో ఓడించిన భారత్ పూల్-బీ అగ్రస్థానంలో కొనసాగుతుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments