Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్.. భారత్‌ వేదికల జాబితా సిద్ధం

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (11:14 IST)
ఐసీసీ 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ కోసం భారత్‌లోని వేదికల జాబితాను ఐసీసీ సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఐసీసీ 50 ఓవర్ల ప్రపంచకప్ ఈ ఏడాది భారత్‌లో జరగనుండగా.. ఈ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరిగే ఈ మ్యాచ్‌ల్లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సహా పలు దేశాల జట్లు తలపడనున్నాయి. 
 
భారత్‌లో ఈ మ్యాచ్‌లను ఏ వేదికలపై నిర్వహించాలనే దానిపై ఐసీసీ ఆలోచిస్తోంది. నివేదికల ప్రకారం, ICC ఎంపిక చేసిన వేదికలు చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, లక్నో, గౌహతి, హైదరాబాద్, రాజ్‌కోట్, కోల్‌కతా, తిరువనంతపురం, ఇండోర్, ధర్మశాల, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయని కూడా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

తర్వాతి కథనం
Show comments