Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్.. భారత్‌ వేదికల జాబితా సిద్ధం

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (11:14 IST)
ఐసీసీ 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ కోసం భారత్‌లోని వేదికల జాబితాను ఐసీసీ సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఐసీసీ 50 ఓవర్ల ప్రపంచకప్ ఈ ఏడాది భారత్‌లో జరగనుండగా.. ఈ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరిగే ఈ మ్యాచ్‌ల్లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సహా పలు దేశాల జట్లు తలపడనున్నాయి. 
 
భారత్‌లో ఈ మ్యాచ్‌లను ఏ వేదికలపై నిర్వహించాలనే దానిపై ఐసీసీ ఆలోచిస్తోంది. నివేదికల ప్రకారం, ICC ఎంపిక చేసిన వేదికలు చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, లక్నో, గౌహతి, హైదరాబాద్, రాజ్‌కోట్, కోల్‌కతా, తిరువనంతపురం, ఇండోర్, ధర్మశాల, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయని కూడా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ పొద్దస్తామనం చదువుకోమంటోంది... తల్లిపై పోలీసులకు కుమారుడు ఫిర్యాదు

Kerala: మైనర్ బాలుడిపై 14మంది వ్యక్తులు రెండేళ్ల పాటు అత్యాచారం.. ఆ యాప్‌ వల్లే అంతా!

Telangana: సెప్టెంబర్ 21- 13 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు

నంద్యాలలో క్లౌడ్ బరస్ట్ : గ్రామాన్ని ముంచెత్తిన వరద

ఓట్ల దొంగతనం కుట్ర : ఇపుడు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నా... త్వరలో బాంబు పేలుస్తా : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

Laya: రెండు దశాబ్దాల తర్వాత శ్రీకాంత్, లయ తో నాగేశ్వరరెడ్డి చిత్రం

Puranala story::మిరాయ్ సక్సెస్ తో పురాణాలపై కల్పిక కథలు క్యూ కడుతున్నాయ్ - స్పెషల్ స్టోరీ

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments