Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమీతుమీకి సిద్ధమైన సౌతాఫ్రికా - పాకిస్థాన్ :: ఓడితే దాయాది దేశం ఇంటికే

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (11:31 IST)
భారత్ వేదికగా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్లు తమ చెత్త ప్రదర్శనతో ఇంటిదారి పట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతుకానున్నాయి. ఆ తర్వాత నామమాత్రపు మ్యాచ్‌లలో ఆడి ఇంటిదారిపట్టాల్సి వస్తుంది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ స్పందిస్తూ, సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలిచి తీరాలన్న ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే, ఇలాంటి పరిస్థితి తమకు కొత్తేంకాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ పరిస్థితిని ఎదుర్కొని అద్భుత ప్రదర్శన చేశామని గుర్తుచేశారు. 
 
ఇక సౌతాఫ్రికా మ్యాచ్ విషయంలో తాము కొత్తగా కోల్పోయేదేమీ ఉండదనే ఆలోచనతోనే బరిలోకి దిగుతామన్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుందనేది జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ తెలుసన్నారు. అందువల్ల ఈ మ్యాచ్‌లో గెలవడం తప్ప తమ ముందు మరో మార్గం లేదని చెప్పారు. అందువల్ల శుక్రవారం మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని షాదాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments