Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వే పర్యటనకు ధోనీ - కోహ్లీ - రోహిత్‌లకు విశ్రాంతి? పెదవి విప్పని సెలక్టర్లు!

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (16:06 IST)
భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసే టీమిండియా సభ్యులపై బీసీసీఐ సెలక్టర్లు ఏమాత్రం పొరబయటకు రానివ్వడం లేదు. దీంతో జట్టు ఎంపికపై పలు రకాలైన ఊహాగానులు వెలుపడుతున్నాయి.
 
ముఖ్యంగా.. ధోనీతో పాటు కోహ్లీ, రోహిత్, ధావన్‌లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ధోనీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ధోనీకి కూడా విశ్రాంతినివ్వొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు.. జింబాబ్వే జట్టుపై ప్రథమ శ్రేణి జట్టు అవసరం లేదన్నది సెలక్టర్ల ఆలోచన. దీంతో ఈ టోర్నీ ద్వారా భారత్ రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది.
 
అందుకే కోహ్లీ, రోహిత్, ధావన్‌లతో పాటు.. ధోనీకి కూడా విశ్రాంతినిచ్చి ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసి జింబాబ్వేకు పంపాలన్న ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, జట్టులో కొనసాగాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారం ధోనీకే వదిలేయాలని నిర్ణయించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments