Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశంలో సిరిస్ ఆడితే మీకే మంచిది : పాకిస్థాన్‌కు బీసీసీఐ

Webdunia
సోమవారం, 16 నవంబరు 2015 (13:43 IST)
తమ దేశంలో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడితో పాకిస్థాన్‌కు ఎంతో మేలు చేస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య వచ్చే నెలలో తటస్థ వేదిక దుబాయ్ వేదికగా ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి వుంది. అయితే, సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు యధేచ్చగా కాల్పులకు తెగబడుతున్నాడు. దీంతో ఈ సిరీస్‌‌లో పాల్గొనేందుకు బీసీసీఐకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. 
 
ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ భారత్‌లో సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరిస్తేనే, ఇరుదేశాల మధ్య క్రికెట్ పునరుద్ధరణపై చర్చలకు సిద్ధమవుతామన్నారు. పాక్‌లోగానీ, తటస్థ వేదికలపైగానీ పాక్‌తో సిరీస్ ఆడేందుకు తమ ప్రభుత్వం అనుమతించదని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ పునరుద్ధరణ కోసమే భారత్‌లో సిరీస్ ఆడాల్సిందిగా దాయాది దేశాన్ని కోరినట్టు చెప్పారు. ఈ సిరీస్ జరిగితే సందిగ్ధంలో ఉన్న ద్వైపాక్షిక సిరీస్ కోసం శాశ్వాత పరిష్కారాలు వెతకడంలో ముందడుగు పడినట్టు అవుతుంది అని ఠాకూర్ పేర్కొన్నాడు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments