Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణ గండం.. సిడ్నీలో తగ్గని వర్షం!

Webdunia
బుధవారం, 25 మార్చి 2015 (10:02 IST)
ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా గురువారం జరుగనున్న భారత్, ఆస్ట్రేలియా రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణ గండం పొంచివుంది. గత రాత్రి నుంచి సిడ్నీ నగరాన్ని ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 
 
ఈ పోరు తీవ్రంగా ఉంటుందని, తమ సర్వశక్తులూ ఒడ్డేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు రెడీ అవుతున్నారని, పరుగుల వరద ఖాయమని అభిమానులు భావిస్తున్న తరుణంలో, వరుణుడు అడ్డు తగలవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం కూడా వర్షం పడుతుందని, గురువారం ఉదయానికి కొంత పొడి వాతావరణం కనిపిస్తుందని తెలిపింది. కాగా, ఈ వర్షం పిచ్ పై చూపే ప్రభావం ఈ జట్టుకు అనుకూలంగా మారుతుందో వేచి చూడాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments