Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాపై పాక్ గెలవాలి.. టీమిండియా చేతిలో ఓడాలి: సర్వే

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2015 (11:24 IST)
అడిలైడ్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిలుస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ కప్ సందర్భంగా సోషల్ మీడియాలో క్రికెట్ పోటీల్లో విజేతలు ఎవరు అంటూ పలు సంస్థలు అభిప్రాయాలు సేకరించి, సర్వేలుగా విడుదల చేస్తున్నాయి 
 
ఈ సర్వేలో టీమిండియా అభిమానులు పాకిస్థాన్ విజయం సాధిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సెమీస్‌లో పాకిస్థాన్ మనకు ప్రత్యర్థిగా వస్తే, టీమిండియా మరోసారి పాక్‌ను ఓడిస్తే ఆ మజాయే వేరని అభిమానులు పేర్కొంటున్నారు. ఆ మజా అనుభవించడానికైనా పాక్ విజయం సాధించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో విజయం మాత్రం ఆస్ట్రేలియాదేనని ఢంకాబజాయించి చెబుతున్నారు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments