రోహిత్ శర్మకు అరుదైన గౌరవం: వాంఖడేలోని ఒక స్టాండ్‌కు హిట్ మ్యాన్

సెల్వి
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (08:52 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు అతని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ కీలక నిర్ణయాన్ని ఎంసీఏ  ప్రతినిధులు మంగళవారం మీడియాకు ప్రకటించారు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య రోహిత్ శర్మ పెవిలియన్ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ వార్షిక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా స్టేడియం స్టాండ్‌లకు క్రికెట్ దిగ్గజాల పేరు పెట్టాలనే ప్రతిపాదనపై అధికారులు చర్చించారు. 
 
భారత క్రికెట్ కు, ముఖ్యంగా ముంబై క్రికెట్‌కు గణనీయమైన సేవలందించిన రోహిత్ శర్మ ఈ గుర్తింపుకు అర్హుడని సభ్యులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఫలితంగా, వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు అతని పేరు పెట్టాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వివరాలను ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments