Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే బంప్స్‌తో చంపేసారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (09:13 IST)
హైటెక్ ప్రపంచంలో ట్రెండ్ మారుతున్నకొద్దీ యువతీయువకుల ఆలోచనా ధోరణి కూడా పూర్తిగా మారిపోతుంది. తాము చేసే పనుల వల్ల జరిగే విపరీతాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా వారు చిత్ర విచిత్ర చేష్టలకు దిగుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తాజాగా ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకల పార్టీలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తిని పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా చితకబాడంతో చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అది కాస్తా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కంటపడటంతో దానిని పోస్టు చేస్తూ.. ఇలాంటి పుట్టినరోజు సంబరాలు అవసరమా.. అంటూ ట్వీట్ చేశాడు. 
 
ఇదే అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఇది చాలా బాధాకరం. స్టూడెంట్‍‌ను బర్తడ్ బంప్స్‌తో చనిపోవడానికి కారణమైయ్యారు. ఈ పద్ధతిలో సెలబ్రేట్ చేసుకోవద్దు. బాధ్యతాయుతంగా ఉండండి. బర్త్ డే బంప్స్ అలాంటివి పెట్టుకోకండి. ఇదెవరికి సరదాగా అనిపించదు" అని వీరూ అభిప్రాయపడ్డాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంది. కొందరు సెహ్వాగ్‌కు మద్దతిస్తుంటే.. మరి కొందరేమో నిజంగా చనిపోయాడా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments