Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీతో రూ.110 కోట్ల డీల్.. ఎందుకో తెలుసా?

క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్‌ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (12:03 IST)
క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్‌ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ్ స్టయిల్ బ్రాండ్ 'ప్యూమా'. ఈ ఒప్పంద కాలం ఎనిమిదేళ్లు. 
 
ఈ ఒప్పందంలో భాగంగా ప్యూమాకు చెందిన వివిధ ప్రొడక్టులకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ డీల్‌తో జమైకా స్ప్రింటర్ ఉస్సేన్ బోల్ట్‌తో పాటు అసాఫా పావెల్, థెర్రీ హెన్సీ, ఓలివర్ గిరౌడ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్ల సరసన కోహ్లీ నిలిచాడు.
 
ఈ రూ.100 కోట్లకు అదనంగా, కోహ్లీ ప్రచారం చేసే బ్రాండ్ల అమ్మకాలపై రాయల్టీని కూడా ప్యూమా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ప్యూమాతో జత కట్టడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ బంధం దీర్ఘకాలం సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments