Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీతో రూ.110 కోట్ల డీల్.. ఎందుకో తెలుసా?

క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్‌ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (12:03 IST)
క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్‌ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ్ స్టయిల్ బ్రాండ్ 'ప్యూమా'. ఈ ఒప్పంద కాలం ఎనిమిదేళ్లు. 
 
ఈ ఒప్పందంలో భాగంగా ప్యూమాకు చెందిన వివిధ ప్రొడక్టులకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ డీల్‌తో జమైకా స్ప్రింటర్ ఉస్సేన్ బోల్ట్‌తో పాటు అసాఫా పావెల్, థెర్రీ హెన్సీ, ఓలివర్ గిరౌడ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్ల సరసన కోహ్లీ నిలిచాడు.
 
ఈ రూ.100 కోట్లకు అదనంగా, కోహ్లీ ప్రచారం చేసే బ్రాండ్ల అమ్మకాలపై రాయల్టీని కూడా ప్యూమా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ప్యూమాతో జత కట్టడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ బంధం దీర్ఘకాలం సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments