Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌పై అజేయ శతకం.. వన్డే ర్యాంకింగ్స్ టాప్-5లోకి దూసుకొచ్చిన కోహ్లి

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (17:48 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వన్డే ర్యాంకులను ప్రకటించింది. ఇందులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక్కసారిగా టాప్-5 స్థానంలోకి దూసుకొచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై అజేయంగా సెంచరీ చేయడంతో కోహ్లి ర్యాంకు ఒక్కసారిగా పెరిగింది. మొత్తం 743 రేటింగ్ పాయింట్స్‌తో కోహ్లి ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 
 
అలాగే, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 757 రేటింగ్ పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు. మరో భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న శుభమన్ గిల్ 817 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టాప్-10లో నాలుగు స్థానాల్లో భారత ఆటగాళ్లు కొనసాగుతుండటం గమనార్హం. 
 
ఇకపోతే, బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ మొదటి ర్యాంకులో ఉంటే రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇక మహ్మద్ షమీ ఒక స్థానం మెరుగుపరుచుకుని 14వ ర్యాంకులో, మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు దిగజారి 12వ స్థానానికి చేరుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

తర్వాతి కథనం
Show comments