Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్‌గా మారిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు షాక్

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (10:11 IST)
వన్డే ప్రపంచకప్ లీగ్ దశ ముగియగానే.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రపంచకప్ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. మొత్తం 12 మంది ప్లేయర్లలో ఈ వరల్డ్ కప్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంపిక చేసింది. 
 
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు అత్యుత్తమ జట్టులో చోటు ఇవ్వలేదు. 
 
భారత్ నుంచి కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చింది. ఇక ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్, ఆడం జంపాలు చోటు దక్కించుకున్నారు. 
 
సౌతాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో యాన్సెన్‌లకు చోటు ఇచ్చింది. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్రను తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెన్త్ జీపీఏ సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం

వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు

బర్డ్ ఫ్లూ సోకినా పట్టింపు లేదు.. హైదరాబాదులో తగ్గని చికెన్ వంటకాల వ్యాపారం

ఏపీలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ - ఏలూరులో మనిషికి వైరస్ సోకింది!!

పర్యాటకులకు శుభవార్త : చెన్నై - విశాఖ - పుదుచ్చేరిల మధ్య క్రూయిజ్ నౌక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ బాహుబలితో అనుపమ్ ఖేర్ - తన 544వ చిత్రమంటూ...

జర్నలిస్టుపై దాడి కేసు- మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

Kamal Hassan: మెగాస్టార్ చిరంజీవి కాదు.. రాజ్యసభకు కమల్ హాసన్?

తర్వాతి కథనం
Show comments