Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్‌గా మారిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు షాక్

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (10:11 IST)
వన్డే ప్రపంచకప్ లీగ్ దశ ముగియగానే.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రపంచకప్ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. మొత్తం 12 మంది ప్లేయర్లలో ఈ వరల్డ్ కప్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంపిక చేసింది. 
 
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు అత్యుత్తమ జట్టులో చోటు ఇవ్వలేదు. 
 
భారత్ నుంచి కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చింది. ఇక ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్, ఆడం జంపాలు చోటు దక్కించుకున్నారు. 
 
సౌతాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో యాన్సెన్‌లకు చోటు ఇచ్చింది. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్రను తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

తర్వాతి కథనం
Show comments