రాహుల్ ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (20:38 IST)
భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. దేశంతో 20 ఓవర్లు, వన్డేల సిరీస్ ముగియడంతో, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మంగళవారం ప్రారంభమైంది. సెంచూరియన్ వేదికగా మంగళవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
 
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 38 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఔటయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రావిడ్‌ను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు.
 
అంతకుముందు ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ 1,252 పరుగులతో 3వ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ 1,274 పరుగులతో అతనిని అధిగమించి 3వ స్థానంలో నిలిచాడు. 
 
ఇంకా 33 పరుగులు చేస్తే, సెహ్వాగ్‌ను కోహ్లీ అధిగమించి 2వ స్థానానికి చేరుకుంటాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 1,741 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, సెహ్వాగ్ 1,306 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

తర్వాతి కథనం
Show comments