Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకులు : కోహ్లీ - ధోనీ ర్యాంకులు దిగజారాయి!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (10:36 IST)
ఐసీసీ వన్డే క్రికెట్ ర్యాంకుల్లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. కోహ్లీ ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానంలో ఉండగా, ధోనీ రెండు స్థానాలు దిగజారి 10వ ర్యాంకులో ఉన్నారు. అయితే, దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలీర్స్ అగ్రస్థానంలో, సంగక్కర రెండు, ఆమ్లా మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో బంతితో అద్భుతంగా రాణిస్తున్న భారత పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్‌ అశ్విన్‌లు మాత్రం ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం షమీ 14 స్థానాలు మెరుగుపరుచుకుని 11వ స్థానానికి చేరుకోగా, స్పిన్నర్ అశ్విన్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments