Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ సెమీఫైనల్.. కోహ్లీ సచిన్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా?

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (15:13 IST)
ప్రపంచ కప్ సెమీఫైనల్ జరుగుతోంది. న్యూజిలాండ్‌తో అరేబియా సముద్ర తీరాన ముంబై వాంఖెడే స్టేడియంలో భారత్ వరల్డ్ కప్‌ సెమీస్ ఆడుతోంది. ఇక వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లీ.. సెమీఫైనల్‌లో రాణించడం ద్వారా మూడు సచిన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. 
 
గతవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో సెంచరీ బాదిన కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సచిన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. వీళ్లిద్దరూ 49 వన్డే సెంచరీలు చేసి ఉన్నారు. ఈ మ్యాచులో మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. 
 
అలాగే సచిన్ 673 ప్రపంచ కప్ పరుగుల రికార్డును బ్రేక్ చేసేందుకు కూడా కోహ్లీ సిద్ధంగా వున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 594 పరుగులతో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

తర్వాతి కథనం
Show comments