Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫారీ గడ్డపై వాలిపోయిన ప్రేమ పక్షులు: స్విమ్మింగ్ పూల్‌ బయట..?

Webdunia
సోమవారం, 6 జులై 2015 (15:52 IST)
భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలితో సఫారీ గడ్డపై తళుక్కుమన్నాడు. కొద్ది నెలల పాటు మీడియా కంట పడకుండా ఉండిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు దక్షిణాఫ్రికాలో మీడియాకు కనిపించారు. జింబాబ్వే టూర్ నేపథ్యంలో కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. దాంతో, కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి దక్షిణాఫ్రికాలో వాలిపోయాడు. 
 
అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ, చారిత్రక స్థలాలను సందర్శిస్తూ విశ్రాంతి సమయాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తన విదేశీ యాత్ర గురించి కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్టు చేశాడు. ఓ స్విమ్మింగ్ పూల్ బయట కాళ్లు చాపుకుని కూర్చుని ఉన్న ఫొటోను పోస్టు చేశాడు. 
 
అయితే, ఆ ఫొటోలో అనుష్క శర్మ లేకపోయినా.. కోహ్లీ, అనుష్క బస చేసిన సబీ సబీ ఎర్త్ లాడ్జ్ లోని ఓ చెఫ్ చేసిన ట్వీట్‌‍తో విషయం బయట పడింది. బీసీసీఐ ఇచ్చిన సెలవులను కోహ్లీ తన ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడట.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments