Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ తర్వాత కోహ్లీకి అరుదైన గౌరవం.. ఏంటది?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టుల్లో అగ్రస్థానం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకుల పట్టికలో కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (15:09 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టుల్లో అగ్రస్థానం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకుల పట్టికలో కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఎడ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సేన ఓడిపోయింది. కానీ, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు.
 
ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అటగాడు స్టీవ్‌ స్మిత్‌ను దాటేసి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత 32 నెలలుగా తొలి స్థానంలో కొనసాగుతున్న స్టీవ్‌ స్మిత్‌(929 పాయింట్లు)ను 5 పాయింట్లతో కోహ్లీ(934 పాయింట్లు) వెనక్కి నెట్టాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడం కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి. సచిన్‌ (2011) తర్వాత ఈ రికార్డు అందుకుంది కోహ్లీనే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments