Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ.. ధోనీ అని అరవకండి.. ఫ్యాన్స్‌కు కోహ్లీ సూచన

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (11:36 IST)
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీపింగ్ చేసే సమయంలో.. బంతిని చేజార్చిన సమయంలో ధోనీ.. ధోనీ అంటూ అరవకూడదని ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు సూచించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ వికెట్ కీపర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
 
ప్రపంచ కప్‌కు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు దూరంగా వుంటున్న ధోనీ.. మైదానంలో ఎప్పుడెప్పుడు దిగుతాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బంగ్లాదేశ్‌ టెస్టు మ్యాచ్ సందర్భంగా వికెట్ కీపింగ్ చేసిన రిషబ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 
 
ఇంకా అతను అవుట్ చేసే ఛాన్సులను చేజార్చుకుంటున్నాడని టాక్ వస్తోంది. అంతేగాకుండా రిషబ్ పంత్ క్యాచ్‌లు మిస్ చేసుకుంటున్న సమయంలో క్రికెట్ ఫ్యాన్స్ ధోనీ... ధోనీ అంటూ కేకలు వేయడంపై కోహ్లీ స్పందించాడు. 
 
రిషబ్ పంత్ బంతిని చేజార్చుకునేటప్పుడు.. క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ ధోనీ.. ధోనీ అంటూ అరవకూడదన్నాడు. ఇది అగౌరవపు చర్య అంటూ వ్యాఖ్యానించాడు. క్రికెటర్లందరూ దేశం కోసమే ఆడుతున్నారు. అందరికీ మద్దతు తెలపాల్సిన బాధ్యత మనపై వుందని చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments