Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీమియర్ ఫుట్‌సల్ కోసం విరాట్ కోహ్లీ-ఏఆర్ రెహ్మాన్‌ల ఆటాపాటా.. మీరూ చూడండి!

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (14:53 IST)
ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచే పాటకు టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాత్రంతో పాటు స్టెప్పులు కూడా వేశాడు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే గాయకుడిగా పలు స్టేజ్‌లపై పాటలు పాడే అనుభవమున్న కోహ్లీ రెహ్మాన్ పాటకు స్టెప్పులేసి అదరగొట్టేశాడు.
 
కాగా ప్రీమియర్ ఫుట్‌సల్ పేరుతో ట్వంటీ-20 సాగర్‌ లీగ్‌కు ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ పోటీలకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇంకా ఫుట్‌సల్‌ లీగ్‌ అధికారిక గీతాన్ని ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరపరచగా, లీగ్‌కు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించాలనే ఉద్దేశంతో కోహ్లీని గాత్రం అందిచాల్సిందిగా నిర్వాహకులు కోరారు. ఇందుకు కోహ్లీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో రూపొందిన పాటకు సోషల్ మీడియా మంచి ఆదరణ లభిస్తోంది.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments