Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌పై ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు : విరాట్ కోహ్లీ

Webdunia
శనివారం, 26 మార్చి 2016 (16:57 IST)
బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదనీ, గెలిచామా లేదా అన్నదే ముఖ్యమని భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్‌ గెలుపుపై అనేక విమర్శలు వస్తున్నాయి. క్రికెట్ పసికూన బంగ్లాదేశ్‌పై ఆపసోపాలు పడి భారత్ గెలుపొందిందని అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
 
దీనిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. బంగ్లాదేశ్‌పై ఎలా గెలిచామనేది కాదు గెలిచామా? లేదా? అనేది ముఖ్యమన్నాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టు క్రికెట్‌ను ప్యాషన్‌తో ఆడతారని, అలాంటి జట్టుపై ఆడటం ఓ సవాలేనని, అలాంటి ఛాలెంజ్ తనకు ఇష్టమని కోహ్లీ చెప్పాడు. క్రికెట్ ఆడటంలో నెర్వస్‌నెస్, ఒత్తిడి పనికిరాదన్నారు. టి20 అనే ఫార్మట్‌కు ఏకాగ్రత అతి ముఖ్యమన్నాడు. అందువల్ల తమ దృష్టంతా ప్రస్తుతం దీనిపైనే ఉందన్నారు. ధోనీ ప్రశాంతంగా ఉంటాడని, అదే ఆయనలో గొప్ప లక్షణమని కోహ్లీ కితాబునిచ్చాడు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments